నియంతలా వ్యవహరిస్తున్న నెల్లూరు కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత నియంతలా వ్యవహరిస్తున్నారని శేశ్రితా టెక్నాలజీస్ ఎండి నర్మద్ రెడ్డి విమర్శించారు. నగరంలోని సుజాతమ్మ కాలనీలో శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ కార్యాలయంలో మంగళవారం...
అట్టహాసం గా ఎల్ సి రమణారెడ్డి నామినేషన్
తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ సి రమణారెడ్డి బుధవారం చిత్తూరులో నామినేషన్ దాఖలు చేశారు. 54 ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ...
తల్లి పరీక్ష కు- కొడుకుకు ఉమెన్ కానిస్టేబుల్ పాలిచ్చి, లాలించిన వైనం
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష సందర్భంగా చూపరులను కట్టిపడేసే సన్నివేశం.
అన్నమయ్య జిల్లా, రాజంపేట అన్నమాచార్య కాలేజీ లో ఈ రోజు కానిస్టేబుల్...
ఆనం చూపు బిఆర్ఎస్ వైపు?
మూడో జాతీయ ప్రత్యామ్నయం వైపు ప్రజలు చూస్తున్నారని నర్మగర్భ వ్యాఖ్యలు
సంచలన రాజకీయాలకు కేంద్రబిందువైన మాజీ మంత్రి, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి...
నియంతలా వ్యవహరిస్తున్న నెల్లూరు కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత నియంతలా వ్యవహరిస్తున్నారని శేశ్రితా టెక్నాలజీస్ ఎండి నర్మద్ రెడ్డి విమర్శించారు. నగరంలోని సుజాతమ్మ కాలనీలో శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ కార్యాలయంలో మంగళవారం...
మద్యం కేసులో రామచిలుక అరెస్ట్
బిహార్ గయాలోని గురువాలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. గ్రామంలో అమృత్ మల్లా అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో పోలీసులు అతడి ఇంటిపై రైడ్ చేశారు....
EWS:అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ సరైందే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
దిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10శాతం కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది.ఈ రిజర్వేషన్లను...
భారత తొలి ఓటరు నేగీ కన్నుమూత
సిమ్లా: స్వతంత్ర భారత తొలి ఓటరు, హిమాచల్ ప్రదేశ్కు చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా...
రాత్రి 7 కాగానే ఆ ఊరిలో టీవీలు, ఫోన్లు బంద్.. ఎందుకో తెలుసా?*
రాత్రి 7 గంటలకు ఆ గ్రామంలో సైరన్ మోగుతుంది. వెంటనే ఊళ్లోని టీవీలన్నీ మూగబోతాయి. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్...
నియంతలా వ్యవహరిస్తున్న నెల్లూరు కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత నియంతలా వ్యవహరిస్తున్నారని శేశ్రితా టెక్నాలజీస్ ఎండి నర్మద్ రెడ్డి విమర్శించారు. నగరంలోని సుజాతమ్మ కాలనీలో శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ కార్యాలయంలో మంగళవారం...
Recent Comments